Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజ్‌పుత్ యూత్ ప్రెసిడెంట్‌గా ఠాగూర్ విశాల్..

సొసైటీ, ఆదిలాబాద్ : రాజ్‌పుత్ సమాజ్ యువజన విభాగం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ ప్రెసిడెంట్‌గా ఠాగూర్ విశాల్ సింగ్, జనరల్ సెక్రటరీగా ఠాగూర్ ఆకాశ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విశాల్ సింగ్ మాట్లాడుతూ రాజ్‌పుత్ సమాజ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. బాలాజీనగర్‌లో పెండింగ్‌లో ఉన్న సమాజ్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ఏసీ ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని తెలిపారు. నూతన కార్యవర్గానికి మాజీ యూత్ ప్రెసిడెంట్లు...

Read Full Article

Share with friends