Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గతంలో ఇచ్చిన భూములే అవి.. ఏనుగు మోహన్ రెడ్డి

సొసైటీ,ఆదిలాబాద్:గత 60 ఎండ్ల క్రితం మా తాత ఏనుగు ఎల్లయ్య అనాడు రైతులకు పంపకాలు చేసిన భూములే అవి అని ఏనుగు ఎల్లయ్య మనవడు ఏనుగు మోహన్ రెడ్డి అన్నారు.ఇటీవల ఇచ్చోడకు చెందిన కుంట విద్యాసాగర్ రెడ్డి బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ లో గల 150 ఏకరాలు భూదానం చేసిన ప్రచారాన్ని ఏనుగు ఎల్లయ్య మనవలు ఖండిచారు.ఈ మేరకు మీడియాతో వారు మాట్లాడారు..ఏనుగు ఎల్లయ్యకు 600 ఎకారల భూమి ఉందని బోథ్,కౌఠ,ఇచ్చోడ మండలంలోని ఆడేగాం,గిరిజం,దార్మపూరి, నవేగావ్,రాయిగూడ,చించోలి...

Read Full Article

Share with friends