4వ వార్డులో మంచాల సరిత-మల్లయ్య గెలుపు..
సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచాల సరిత-మల్లయ్య 1184 ఓట్లతో గెలుపొందారు.సమీప బీజేపీ అభ్యర్థిపై 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.గెలుపు పట్ల వార్డు కాంగ్రెస్ శ్రేణులు,కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.